Dec 16, 2010

చెక్ పోస్ట్‌లపై ఎ.సి.బి. దాడులు.

రాష్ట్రానికి చెందిన ఈ క్రింది చెక్ పోస్ట్‌లపై ఎ.సి.బి. అధికారులు దాడులు జరిపారు.

1. నిజమాబాదు జిల్లా సాలూరు.
2. నెల్లూరు జిల్లా భీమునివారిపాలెం
3. అనంతపురం జిల్లా కొడికొండ
4. ఆదిలాబాదు జిల్లా భోరజ్
5. శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురం

No comments:

Post a Comment